Just In
- 2 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 3 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 17 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 20 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- News గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రెండేళ్ళలో చిన్న కార్ల మార్కెట్లోకీ మహింద్రా& మహింద్రా
మహీంద్రా ఈ చిన్న కార్ల ప్రాజెక్టుకు అంతర్గతంగా ఎస్ 101, ఎస్ 102, ఎస్ 103 అని నామకరణం చేసుకుంది. ఈ చిన్న కార్ల ప్రాజెక్టుపై 800 నుంచి 1400 కోట్ల రూపాయల పెట్టుబడిని మహింద్రా కంపెనీ పెట్టనుంది. ఈ చిన్నకార్ల ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇటలీ నుంచి కారు డిజైనర్లను రప్పించారు. ఈ చిన్న కార్ల ప్రాజెక్టుకు ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ పవన్ గోయెంకా అధిపతిగా వ్యవహరించనున్నారు.
ఫాం ట్రాక్టర్స్, ఎంపీవీలు, ఎస్ యువిలు, టూవీలర్స్ తయారు చేస్తున్న మహింద్రా కంపెనీ ఇండియాలో లీడింగ్ ఆటోమొబైల్ జెయింట్. ఇటీవల ఆటో ఎక్స్ పో లో ఈ కంపెనీ నవిస్టార్ ట్రక్స్, బస్సులు ప్రధాన ఆకర్షణగా మారాయి. అన్ని వాహనాలను తయారు చేస్తున్న ఈ కంపెనీ చిన్న కార్లనే ఇప్పటి వరకు తయారుచేయలేదు. ఈ కొత్త ప్రాజెక్టుతో కంపెనీ సంపూర్ణంగా అన్ని వాహనరంగాల్లో ఉన్నట్టవుతుంది. 2013 కల్లా మహింద్రా చిన్న కార్లు భారతీయులకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని ఆశించవచ్చు.