ఈ సంనత్సరం ఎక్కువ బస్సులను అమ్ముతాం..!

Volvo Bus
వోల్వో మన ఇండియాలో తన కంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. లగ్జరి బస్సులను తయారిచేయడంలో వోల్వో ది అందవేసిన చేయి. 2010 సంవత్సరంకుగాను తన రెవెన్యూ వాటాను 25-30 శాతం వరకు పెంపోందించుకోవడానికి వోల్వో ప్రయత్నిస్తుంది. వోల్వో బస్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ పస్సే మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న దానికంటే కోచ్ సెక్టార్ లో మేము ప్రయివేటు కోచ్ సెక్టార్లో ముందుకి సాగుతున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం 550-600 యూనిట్స్ ని అమ్మాలని, మాకు 80 శాతం బిజినెస్ కోచెస్ నుంచే వస్తుందని ఆయన అన్నారు.

పోయిన సంవత్సరం సేల్స్ చూసినట్లయితే మెజారిటీ గా బస్సులను పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వారు కోనడం జరిగినది. కాని ఈ సంవత్సరం ప్రయివేట్ సెక్టార్ లో కోచ్ లకు డిమాండ్ ఎక్కువ వుంది. వోల్వో కూడా ప్రస్తుతం కోచెస్ సెగ్మంట్ లో వృధ్ధి చెందాలని కోరుకుంటుంది. ఇటీవల కాలంలో రాజస్థాన్, కేరళ, బెంగళూరులలో కోచెస్ అమ్మడం జరిగిందన్నారు.

Most Read Articles

Story first published: Monday, August 30, 2010, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X