Just In
- 1 hr ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 4 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 5 hrs ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 5 hrs ago ట్రయంఫ్ టైగర్ 900 బైకులు మరింత కొత్తగా వచ్చేశాయ్!.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- News ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Movies Pushpa 2 అల్లు అర్జున్ మూవీ ఆల్ టైమ్ రికార్డ్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హైబ్రిడ్ వెర్షన్ ట్రావెలర్ను లాంచ్ చేయనున్న ఫోర్స్ మోటార్స్
వచ్చే ఏడాది చివరి నాటికి ఈ హైబ్రిడ్ ట్రావెలర్ను వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో సిఎన్జీ వేరియంట్ ట్రావెలర్ను అలాగే, ప్రస్తుతం జర్మన్ ఆటో దిగ్గజం డైమ్లర్ లైసెన్స్తో అభివృద్ధి చేస్తున్న ఓ 9-సీటర్ మల్టీ పర్పస్ వాహనాన్ని (ఎమ్పివి)ని కూడా విడుదల చేయనున్నామని ఫోర్స్ మోటార్స్ వెల్లడించింది. దీని ధర రూ. 12.15 లక్షల మధ్యలో ఉండనుంది.
ఈ విషయంపై ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా స్పందిస్తూ.. "జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్పోలో మేము ఓ హైబ్రిడ్ ట్రావెలర్ కాన్సెప్ట్ను ప్రదర్శించనున్నాం. ఇది సోలార్ ఎనర్జీతో పాటుగా పునరుత్పాక ఎగ్జాస్ట్ సిస్టమ్ల ద్వారా పనిచేస్తుంది. ఏడాది తర్వాత ఈ మోడల్ను వాణిజ్యపరంగా విడుదల చేస్తాం. దీన్ని మధ్యప్రదేశ్లోని పీతాంపూర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తామ"ని ఆయన తెలిపారు.