Just In
- 24 min ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 16 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 18 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
Don't Miss
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫోర్స్ మోటార్స్, డైమ్లర్ ఏజిల జేవీ నుంచి ఎమ్పివి!
ఇప్పటివరకూ టెంపో ట్రావెలర్, ట్రాక్స్ క్రూయిజర్, ట్రాక్టర్ వంటి వాణిజ్య వాహనాలు రూపొందిస్తున్న ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా ప్యాసింజర్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్ కోసం ఓ ఎమ్పివి రూపొందించేందుకు డైమ్లర్ ఏజితో ఫోర్స్ మోటార్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఫోర్స్ మోటార్స్ అభివృద్ధి చేస్తున్న ఎమ్పివికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మద్దతును డైమ్లర్ ఏజి అందించాల్సి ఉంటుంది.
ఈ జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేయబడుతున్న ఫోర్స్ మోటార్స్ ఎమ్పివి 2012 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంచితే.. ఫోర్స్ మోటార్స్ తన స్వంత టెక్నాలజీతో మరొక ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని)ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్ మోటార్స్ నుంచి రెండు ప్యాసింజర్ వాహనాలు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి.