Get the Best Drivespark Stories
Unblock Now
notifications_off
For Daily Email Alerts
Just In
- 3 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 4 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Movies Mrunal Thakur గ్లామర్తో అదరగొట్టిన మృణాల్ థాకూర్.. హిరామండి షోలో స్పెషల్ ఎట్రాక్షన్గా
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓరగడంలో డెమ్లర్ ప్లాంట్ను ప్రారంభించిన జయలలిత
Four Wheelers
oi-Ravi
By Ravi Shankar
ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్ ఏజికు చెందిన వాణిజ్యా వాహనాల తయారీ కంపెనీ డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఐసివి) తమిళనాడులోని చెన్నైకు సమీపంలో ఓరగడం వద్ద ఏర్పాటు చేసిన ఓ కొత్త ట్రక్కుల తయారీ ప్లాంటును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేతుల ప్రారంభించింది.
మొత్తం 400 ఏకరాల విస్తీర్ణంలో రూ.4,400 కోట్ల పెట్టుబడితో ఈ కొత్త ట్రక్కుల తయారీ ప్లాంట్ను నిర్మించామని డైమ్లర్ పేర్కొంది. ఈ ప్లాంట్లో 7 టన్నుల నుండి 49 టన్నుల వరకూ సామర్థ్యం కలిగిన విభిన్న వాణిజ్య వాహనాలను డైమ్లర్ ఉత్పత్తి చేయనుంది. ఇదే ప్లాంటులో మెర్సిడెస్ బెంజ్ కార్లను కూడా అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఈ ప్లాంటు ప్రారంభ దశలో భాగంగా తొలత వార్షికంగా 36,000 యూనిట్ల ట్రక్కులను ఉత్పత్తి చేయనుంది. తర్వాతి దశలో దీనిని సాలీనా 70,000 యూనిట్లకు పెంచనున్నారు. వచ్చే సెప్టెంబర్ 'భారత్ బెంజ్' ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ ప్లాంటులో తయారు చేసిన వాణిజ్య వాహనాలను ఆసియా, ఆఫ్రికా వంటి దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేయనుంది.
Comments
Most
Read
Articles
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Allow Notifications
You have already subscribed
Read more on: #commercial vehicles #new plant #daimler #mercedes benz #వాణిజ్య వాహనాలు #కొత్త ప్లాంట్ #మెర్సిడెస్ బెంజ్ #డైమ్లర్ #business
English summary
The Tamil Nadu Chief Minister, Ms J. Jayalalitha has inaugurated Daimler India Commercial Vehicles plant at Oragadam, near Chennai. The German company expects to roll out BharatBenz heavy duty trucks from this plant by September.
Story first published: Thursday, April 19, 2012, 13:27 [IST]
Other articles published on Apr 19, 2012