Just In
- 3 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 5 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 13 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 19 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ లకు 'షాక్' ఇచ్చిన ఆడి
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, ఈ సెగ్మెంట్లోని దిగ్గజాలు బిఎమ్డబ్ల్యూ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియాలకు షాకిచ్చింది. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్గా బిఎమ్డబ్ల్యూ ఇండియాను ఆడి ఇండియా ఓవర్టేక్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇదివరకు ఈ సెగ్మెంట్లో ప్రథమ స్థానంలో బిఎమ్డబ్ల్యూ ఉండగా, ద్వితీయ స్థానంలో ఆడి మరియు తృతీయ స్థానంలో మెర్సిడెస్ బెంజ్లు ఉండేవి.
అయితే, తాజా గణాంకాల ప్రకారం, గడచిన ఆర్థిక సంవత్సరం (2012-13)లో ఆడి ఇండియా తమ అమ్మకాల లక్ష్యాన్ని (8,000 యూనిట్లు) బ్రేక్ చేసి ఏకంగా 9,350 యూనిట్లను విక్రయించి ప్రథమ స్థానాన్ని చేజిక్కించుకోగా, ఇదే సమయంలో బిఎమ్డబ్ల్యూ ఇండియా కేవలం 8,416 యూనిట్లను మాత్రమే విక్రయించి ద్వితీయ స్థానానికి దిగజారిపోయింది. ఇకపోతే మెర్సిడెస్ బెంజ్ మాత్రం 7,239 యూనిట్లను విక్రయించి తృతీయ స్థానంలో కొనసాగుతుంది.
ఆడి
ఇండియా
గడచిన
సంవత్సరంలో
భారత
లగ్జరీ
కార్
సెగ్మెంట్లో
ద్వితీయ
స్థానంలో
ఉన్న
మెర్సిడెస్
బెంజ్ను
ఓవర్టేక్
చేసి
ఆ
స్థానాన్ని
దక్కించుకుంది.
ఇదొక
అద్భుతమైన
విజయమని
ఆడి
ఇండియా
హెడ్
మైఖేల్
ప్రేస్కీ
వ్యాఖ్యానించారు.
కాగా,
దీనిపై
స్పందించేందుకు
బిఎమ్డబ్ల్యూ
అధికారులు
నిరాకరించారు.