Just In
- 10 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 13 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 16 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 19 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బడ్జెట్ తర్వాత చవకగా మారనున్న ఎలక్ట్రిక్ వాహనాలు
కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటే, మీ ప్లాన్ను మరికొంత కాలం వాయిదా వేసుకోండి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు మరియు ద్విచక్ర వాహనాలను కొనుగోళ్లను ప్రత్సహించేందుకు అమెరికా, బ్రిటన్ వంటి కంపెనీలు సదరు కార్లపై భారీ మొత్తాలలో ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా కూడా ఈ దేశాల సరసన చేరిపోనుంది. అసలు విషయం ఏంటంటే, భారత్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను ఈ ఏడాది యూనియన్ బడ్జెట్లో భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేయనుంది.
ఇదే గనుక జరిగితే, ఏప్రిల్ నెల నుంచి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆఫర్ చేయనున్న ఈ ప్రోత్సాహకాల విలువ సాలీనా రూ.300 నుండి రూ.500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ సబ్సిడి అమల్లోకి వచ్చినట్లయితే, ఎలక్ట్రిక్ బైక్ల ధర రూ.50,000 మరియు ఎలక్ట్రిక్ కార్ల ధర రూ.1.50 లక్షలకు దిగివచ్చే అవకాశం ఉంది.
ఈ
ప్రతిపాదన
అమలైతే
ప్రముఖ
ఎలక్ట్రిక్
వాహనాల
తయారీ
కంపెనీలైన
మహీంద్రా
రేవా,
హీరో
ఎలక్ట్రిక్
వంటి
పలు
కంపెనీలు
లబ్ధి
పొందనున్నాయి.
ఈ
ప్రతిపాదన
నేపథ్యంలో,
మహీంద్రా
రేవా
తమ
ఫోర్
సీటర్
ఎలక్ట్రిక్
కారు
ఈ2ఓ
(రేవా
ఎన్ఎక్స్ఆర్)
విడుదలను
వాయిదా
వేస్తూ
వస్తోంది.
జనవరి
9న
ప్రధానమంత్రి
మన్మోహన్
సింగ్
ఎలక్ట్రిక్,
హైబ్రిడ్
వాహనాల
కోసం
నేషనల్
మిషన్
ప్లాన్ను
ఆవిష్కరించనున్న
నేపథ్యంలో
ఈ
ప్రతిపాదన
తెరపైకి
వచ్చింది.
ఈ
ప్రణాళికను
2011
బడ్జెట్లోనే
వెల్లడి
చేయటం
జరిగింది.
ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ స్కూటర్
ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ స్కూటర్
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రమోట్ చేయటం కోసం భారత్ 2020 నాటికి రూ.22,500 కోట్లను వెచ్చించనుంది. ఈ మొత్తంలో రూ.13,000-14,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుండగా, మిగిలిన మొత్తాన్ని ఆటో పరిశ్రమ వెచ్చించనుంది. 2020 నాటికి దేశీయ రోడ్లపై 70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు సంచరించవచ్చని అంచనా. 2011-12 సమయంలో మొత్తం 1,30,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వెల్లడి చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి.