Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 17 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 18 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నో పార్కిగ్ స్థలంలో వాహనం పార్క్ చేస్తే రూ.1,000 ఫైన్
గడచిన సోమవారం నుంచి కొత్త ట్రాఫిక్ జరిమానాలను హైదరబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటికే 50 కేసులను వ్రాంగ్ పార్కింగ్ క్రింద బుక్ చేసినట్లు ఓ ఉన్నత పోలీసు అధికారి వెల్లడించారు. నోపార్కింగ్ స్థలాల్లో పార్క్ చేయటం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేయటం, సిగ్నల్ జంపింగ్, సరైన పరిమితులు లేకుండా డ్రైవ్ చేయటం, ప్రమాదకరంగా డ్రైవ్ చేయటం వంటి తప్పులు ఇక నుంచి రూ.1,000 జరిమానా విధించనున్నారు.
భారత ప్రభుత్వం 2011లో జారీ చేసిన జీవో ఎమ్ఎస్ 108 ప్రకారం పెనాల్టీలను రూ.1,000 లకు పెంచడం జరిగింది. ఈ కొత్త జరిమానాలను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో వీటిని తాజాగా అమల్లోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కోసం జరిమానాలో పెంపును విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన పాత ఆదేశాలను హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అమల్లోకి తీసుకువచ్చారు.
ఇది
వరకు
ప్రమాదకరంగా/తప్పుగా
పార్కింగ్
చేసినందుకు
గాను
రూ.200-300
ఉండే
జరిమానా
ఇప్పుడు
రూ.1,000
లకు
పెరిగింది.
అలాగే,
సిగ్నల్
జంప్
చేసిన
వారి
నుంచి
ఇదివరకు
రూ.200-300
వసూలు
చేసే
జరిమానా
ఇప్పుడు
రూ.1,000
లకు
పెరిగింది.
ఇకపోతే
సెల్ఫోన్
డ్రైవింగ్
విషయంలో
ఇదివరకూ
రూ.500
లుగా
ఉన్న
జరిమానా
ఇప్పుడు
రూ.1,000
లకు
పెరిగింది.
మూలం:
హైదరాబాద్
ట్రాఫిక్
పోలీస్