Just In
- 33 min ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 1 hr ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 3 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Don't Miss
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Movies Till Square Review: నాన్ స్టాప్ ఫన్ అండ్ లాఫింగ్ రైడ్.. టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జాగ్వార్ కన్నా గాడిదే నయం అంటున్న ఫ్రస్టేటెడ్ ఇండియన్
ఖరీదైన కార్లను కొనుగోలు చేయటం సామాన్యులకు ఆషామాషీ విషయం కాదు. కానీ, అదే ధనికులైతే మరో ఆలోచన లేకుండా వీటిని కొనుగోలు చేసేస్తుంటారు. ఏదేమైనప్పటికీ, ఇలాంటి కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు విలాసవంతమైన సవారీతో పాటుగా విలువైన, నాణ్యమైన సేవలను కూడా కోరుకుంటుంటారు. అలాంటి సేవలు దక్కకపోతే విసుగెత్తిపోతారు. ఇతని విషయంలోను అదే జరిగినట్లుంది.
జాగ్వార్ ఎక్స్ఎఫ్ కారును కొనుగోలు చేసిన ఓ ఇండియన్ కస్టమర్, తన జాగ్వార్ కారుపై గడ్డి, చెత్తను ఉంచి, బోగస్ కార్, బోగస్ సర్వీస్, బోగస్ కంపెనీ అని రాసి ఉన్న ఓ బ్యానెర్ను బానెట్కు తగిలించి సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లాడు. అంతేకాకుండా.. ఈ కారుకు ముందు వైపు ఓ 7-8 గాడిదలను తాళ్లతో కట్టేసి, వాటితో కారును లాగిస్తూ వెళ్లాడు.
ఇటలీకి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బిఎమ్డబ్ల్యూ ఎమ్6 పెర్ఫార్మెన్స్ కారులో తరచూ మెకానికల్ సమస్యలు తలెత్తడంతో విసుగెత్తిన సదరు కారు ఓనర్, ఓ పబ్లిక్ ప్లేస్లో ఈ కారును సుత్తితో నుజ్జు నుజ్జు చేసి తన నిరసనను వ్యక్తం చేసిన సంగతి తెలిసినదే.
ఏదేమైనప్పటికీ.. ఈ జాగ్వార్ ఎక్స్ఎఫ్ విషయంలో అసలు ఏం జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటను సంబంధించి జాగ్వార్ ఇండియా అధికారులు స్పంధించాల్సి ఉంది.