Get the Best Drivespark Stories
Get the Best Drivespark Stories
Unblock Now
notifications_off
For Daily Email Alerts
Just In
- 11 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 14 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Brahmamudi April 19th episode వెన్నెల మరణంపై.. రాజ్ను నిలదీసిన కావ్య
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
క్లిష్టమైన ఆర్మీ పరీక్షలను పాసైన మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ
Four Wheelers
oi-Ravi
By Ravi
భారత సైన్యం తమ వాహనాలను అప్గ్రేడ్ చేసుకోవాలని చూస్తోందా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం మారుతి సుజుకి జిప్సీ వాహనాలను అధికంగా ఉపయోగిస్తున్న ఇండియన్ ఆర్మీ, తాజాగా మహీంద్రా, టాటా అందిస్తున్న వానాలను పరీక్షిస్తోంది.
ఆర్మీ నిర్వహించిన కీలక పరీక్షలలో మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ స్టోర్మ్ మోడళ్లు పాసైనట్లు సమాచారం. ఆర్మీ కోసం వాహనాలు తయారు చేయటానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపినప్పటికీ, భారత సైన్యం మాత్రం మహీంద్రా, టాటా మోటార్స్ వాహనాలనే విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త వాహనాల కొనుగోలు కోసం ఆర్మీ రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్లు వెచ్చించవచ్చని అంచనా. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు ఆర్మీ వాహనాల కోసం టెండర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఆర్మీ ఉపయోగానికి అనువుగా ఉండేలా మహీంద్రా, టాటా తమ వాహనాలను మరింత ధృడంగా, అనేక ఆఫ్-రోడింగ్ ఫీచర్లతో వీటిని తయారు చేయనున్నాయి. టైర్లు మొదలుకొని ఇంజన్ పెర్ఫార్మెన్స్ వరకూ వివిధ అంశాలను ట్యూన్ చేసే అవకాశం ఉంది.
ఈ ఆర్మీ వెర్షన్ వాహనాలలో కాన్వాయ్ ల్యాంప్స్, బ్లాక్ అవుట్ లైట్స్, నీటిని స్టోర్ చేసుకునే వెసలుబాటు, ఆర్మీ పరికరాలను లాగేందుకు వీలైన హుక్స్ ఇంకా అనేక ఆర్మీ సంబంధిత పరికరాలతో ఈ వాహనాలను కస్టమైజ్ చేస్తారు.
Comments
Most
Read
Articles
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Currently the Army makes use of Maruti Suzuki's Gypsy along with Mahindra's Commander. They now want to acquire new vehicles and have put out a notice for manufacturers to come and showcase their strengths in rigorous tests conducted by the Army. This deal is expected to amount to about INR 500 crore to INR 750 crore.
Story first published: Thursday, January 22, 2015, 18:34 [IST]
Other articles published on Jan 22, 2015