Just In
- 41 min ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 2 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 3 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 5 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
Don't Miss
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Movies Tillu Square Collections తొలి రోజే సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్ష
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఐయానిక్తో పాటు మరిన్ని హైబ్రిడ్ కార్ల విడుదలకు సిద్దమైన హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్స్ ఇప్పుడు హైబ్రిడ్ కార్ల విడుదల మీద దృష్టి సారించింది. ప్రత్యేకించి ఇయానిక్ హైబ్రిడ్ సెడాన్ కారును 2018 లో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద విడుదలకు సిద్దం చేస్తోంది.
దక్షిణ
కొరియాకు
చెందిన
దిగ్గజ
ప్యాసింజర్
కార్ల
తయారీ
సంస్థ
హ్యుందాయ్
మోటార్స్
2018
నుండి
హైబ్రిడ్
కార్లను
విరివిగా
విడుదల
చేయనుంది.
అత్యుత్తమ
హైబ్రిడ్
వెహికల్
మార్కెట్ను
సృష్టించేందుకు
హ్యుందాయ్
అన్ని
విదాలా
సిద్దం
అవుతోంది.
అందుకోసం
వచ్చే
2018
ఏడాది
వేదికగా
తమ
ఇయానిక్
హైబ్రిడ్
సెడాన్ను
పూర్తి
స్థాయిలో
అందుబాటులోకి
తీసుకురానుంది.
పొగ కాలుష్యాన్ని ఎదుర్కునే ఉత్పత్తుల తయారీ మీద దృష్టిపెట్టిన హ్యుందాయ్. హైబ్రిడ్ వాహనాల వినియోగం ద్వారా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను కస్టమర్లకు వివరించనుంది. నిజానికి పెట్రోల్, డీజల్ మరియు సిఎన్జి తో నడిచే వాహనాలను కాకుండా హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి పన్ను రాయితీ మరియు ఇన్సెంటివ్లు అందివ్వనుంది.
హ్యుందాయ్ మోటార్స్ ఈ ఇయానిక్ హైబ్రిడ్ మోడల్ను అంతర్జాతీయ విపణి నుండి దిగుమతి చేసుకుని దేశీయంగా అందుబాటులో ఉంచనుంది. టయోటా ప్రియస్ సెడాన్తో గట్టి పోటీని ఎదుర్కునే దీని ధర సుమారుగా రూ. 39 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పిటిఐతో మాట్లాడుతూ, సంస్థ భవిష్యత్తులో మరిన్ని మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్స్ను అభివృద్ది చేసి సంస్థ యొక్క బాగా ప్రాచుర్యం పొందిన సెడాన్ మరియు ఎస్యూవీలలో అందివ్వనున్నట్లు తెలిపాడు.
ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాలలో డీజల్ మరియు పెట్రోల్ కార్ల కన్నా వీటి మీద ఎక్సైజ్ సుంకం చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద ఎస్యూవీలు మరియు ఇతర డీజల్, పెట్రోల్ కార్ల మీద ఎక్సైజ్ సుంకం 24 నుండి 30 శాతం ఉంటే హైబ్రిడ్ కార్ల మీద 12.5 శాతం మాత్రమే ఉంది.
2017 నుండి 2020 మధ్య మొత్తం 8 హైబ్రిడ్ కార్లను పరిచయం చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సన్నద్దం అవుతోంది. వీటిలో మూడు కొత్త మోడళ్లను అభివృద్ది చేయగా, మిగతా ఐదు మోడళ్లను ఇప్పటికే హ్యుందాయ్ లైనప్లో ఉన్న వాటికి ఫేస్లిఫ్ట్ వెర్షన్గా హైబ్రిడ్ సాంకేతికతో పరిచయం చేయనుంది.
హ్యుందాయ్ మోటార్స్ యొక్క నూతన అప్ కమింగ్ మోడళ్ల గురించి చూస్తే, 2017 మోడల్కు చెందిన హ్యుందాయ్ వెర్నా ప్రీమియమ్ సెడాన్ విడుదలకు సన్నద్దం అవుతోంది. దీనికి చెందిన మరిన్ని ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....