Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రపంచ ఆటోమొబైల్ సంస్థలు ఇండియాకు వస్తుంటే, అవే దేశాల్లో జెండా పాతుతున్న మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా తమ నాలుగవ తరానికి చెందిన స్కార్పియోను అభివృద్ది చేస్తోంది. అయితే దీనిని అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.
మహీంద్రా
అండ్
మహీంద్రా
దక్షిణ
అమెరికా
టెక్నకల్
సెంటర్
నూతన
జనరేషన్
స్కార్పియో
అభివృద్ది
చేసే
పనిలో
ఉంది.
అంతర్జాతీయ
మార్కెట్ల
కోసం
రూపొందిస్తున్న
స్కార్పియో
2020
నాటికి
ప్రపంచం
ముందుకు
రానుంది.
నాలుగవ తరానికి చెందిన స్కార్పియోను సరికొత్త ఆర్కిటెక్చర్తో నిర్మించనుంది. ప్రస్తుతం బాగా అభివృద్ది చెందిన మార్కెట్లకు అనుగుణంగా దీనిని ప్రత్యేక ఎలిమెంట్లను డిజైన్ చేయనుంది. ఓ ఎస్యూవీ మరియు పికప్ ట్రక్కు కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది.
స్కార్పియో ఆధారిత పికప్ ట్రక్కుతో అమెరికా మార్కెట్లోకి అడుగులు వేయనుంది. అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లోని శక్తివంతమైన విపణిలో ఉత్పత్తులను అభివృద్ది చేసి అందుబాటులోకి తీసుకురావడం కాస్త రిస్క్తో కూడుకున్నదని చెప్పాలి.
మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ రాజన్ వాదెరా ఇటి ఆటోతో మాట్లాడుతూ, నూతన జనరేషన్ స్కార్పియో ను మహాంద్రా అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. అయితే దీనికి సంభందించిన వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
దక్షిణ అమెరికా టెక్నిల్ సెంటర్ మహీంద్రా విభాగం ఈ ప్రాజెక్ట్ డిజైన్కు జడ్101 అనే కోడ్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ మరియు అభివృద్ది పనులను చెన్నైలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పర్యవేక్షిస్తుంది.
అంతే కాకుండా మహీంద్ర మరో యుటిలిటి వెహికల్ను కూడా అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. మరో 12 నెలల్లో ఇది మార్కెట్ను చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా కు పోటీనివ్వనుంది.
ఇండియన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ నిలకడా ప్రతి నెలకు 3,000 యూనిట్ల స్కార్పియోలను విక్రయిస్తోంది. సరికొత్త డిజైన్ భాషతో మహీంద్రా నుండి వస్తోన్న మొదటి ఉత్పత్తి నాలుగవ తరానికి చెందిన ఎస్యూవీ.