Just In
- 12 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 15 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 18 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 21 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల వరకు పెరిగిన ధరలు
పెట్రోల్ మరియు డీజల్ ధరలు భారీగా పెరిగిన తరువాత, మళ్లీ పెంపు బాటపట్టాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 లు వరకు పెరిగాయి.
తాజాగా
పెట్రోల్
మరియు
ఇంధన
ధరలు
పెరిగాయి.
చివరి
ఇంధన
ధరల
సవరణ
అనంతరం
పెట్రో
భారీగా
తగ్గిన
అనంతరం
మళ్లీ
పెంపు
బాట
పట్టి
పెట్రోల్
మరియు
డీజల్
ధరలు
పెరిగాయి.
లీటర్
పెట్రోల్
రూ.
1.39
లు
మరియు
డీజల్
మీద
రూ.
1.04
లు
వరకు
పెరిగింది.
శనివారం రాత్రి ప్రభుత్వ చమురు రంగ సంస్థలు నిర్వహించిన సమావేశంలో పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల పెంపును ప్రకటించాయి. పెరిగిన ధరలు శనివారం అర్థ రాత్రి నుండి అమల్లోకి వచ్చాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలు విధించే పన్నుతో కలుపుకుంటే ఇంధన ధరల్లో పెంపు ఇంకా ఉండే అవకాశం ఉంది.
ధరల పెంపు అనంతరం ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.29 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 55.61 లుగా ఉంది.
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల్లో వ్యత్యాసం మరియు డీజల్, పెట్రోల్ కొనుగోళ్ల ద్వారా జరిగే డాలరుతో రుపాయి మారకం విలువ తగ్గడంతో ఇంధన ధరలను తప్పనిసరిగా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంపు చేపట్టినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.
మే నుండి రోజూ వారీగా ధరల సవరణను ఉదయ్ పూర్, జంషెడ్పూర్, పాండిచ్చేరి, చంఢీఘర్ మరియు వైజాగ్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టనున్నట్లు ఇండియన్ అయిర్ కార్పోరేషన్ ఇప్పటికే ప్రకటించింది.
సుమారుగా రెండున్నర నెలల నుండి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు చివరిసారిగా జరిగిన ఏప్రిల్ సవరణల్లో పెట్రోల్ మీద రూ. 3.77 లు మరియు డీజల్ మీద రూ. 2.91 ల వరకు ధరలు తగ్గించబడ్డాయి.