Just In
- 4 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 10 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 13 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రెండు ఇంజన్ ఆప్షన్లతో ఇండియాకు ప్యూజో కార్లు
ప్యూజో కార్ల తయారీ సంస్థ దేశీయంగా కార్లను తయారు చేయడానికి సికె బిర్లా గ్రూప్తో కీలక ఒప్పందం చేసుకుంది.
సుమారుగా
20
ఏళ్ల
తరువాత
ప్యూజో
కార్ల
తయారీ
సంస్థ
ఇండియన్
మార్కెట్లో
కార్యకలపాలను
ప్రారంభించనుంది.
ఇప్పటికే
దీనికి
సంభందించిన
కీలక
ఒప్పందాలు
పూర్తి
చేసింది.
దేశీయ
సంస్థ
సికె
బిర్లా
గ్రూపుతో
జట్టు
కడూతూ
ఫ్రాన్స్కు
చెందిన
పిఎస్ఎ
గ్రూప్
ఒప్పందం
చేసుకుంది.
ప్రస్తుతం
ప్యూజో,
సిట్రియోన్
మరియు
డిఎస్
ఆటోమొబైల్స్
సంస్థలకు
చెందిన
కార్లను
బిఎస్ఎ
గ్రూప్
విక్రయిస్తోంది.
ఈ
మూడు
సంస్థలకు
మాతృసంస్థగా
వ్యవహరిస్తున్న
పిఎస్ఎ
గ్రూప్
దేశీయంగా
కార్ల
తయారీకి
కసరత్తులు
చేస్తోంది.
హిందుస్తాన్ మోటార్స్ మరియు మిత్సుబిషి భాగస్వామ్యంతో ఉన్నటువంటి చెన్నైలోని హిందుస్తాన్ ప్రొడక్షన్ ప్లాంటు వేదికగా పిఎస్ఎ మరియు సికె బిర్లా భాగస్వామ్యం మూడు కార్ల తయారీ సంస్థలకు (ప్యూజో, సిట్రియోన్ మరియు డిఎస్ ఆటోమొబైల్స్) చెందిన కార్లను ఉత్పత్తి చేయనుంది.
పిఎస్ఎ గ్రూప్ ఇండియాలో తయారు చేసే అన్ని కార్లకు ట్రాన్స్మిషన్ మరియు పవర్ ట్రైన్తో పాటు ఇతర పరికరాలను ఏవిటిఇసి సంస్థ సరఫరా చేసే విధంగా మరో ఒప్పందం జరిగింది. ఆటోమొబైల్ విడి పరికరాలను తయారు చేసే ఏవిటిఇసి సికె బిర్లాలో ఒక విభాగం. ఇరు సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో 50:50 ఒప్పందం చేసుకున్నాయి.
చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంటులో కార్లను తయారుచేయనున్న పిఎస్ఎ సంస్థ 2020 నాటికి తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
అయితే గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఏవిటిఇసి సంస్థ యూరో-6 ఉద్గార నియమాలను పాటించే రెండు ఇంజన్లను ప్రదర్శించింది. అయితే పిఎస్ఎ ఇండియా ఈ రెండింటిని ప్యూజో కార్లలో అందించే అవకాశం ఉంది.
ఎస్యువి మరియు లైట్ కమర్షియల్ వాహనాలకు సరిపోయే 1,999సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ను అభివృద్ది చేసింది. ఇది గరిష్టంగా 174బిహెచ్పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.
ఏవిటిసి ప్రదర్శించిన మరో ఇంజన్ 1,200సీసీ సామర్థ్యం గల పెట్రోల్ టర్బో ఛార్జ్డ్. ప్రస్తుతం విపణిలో ఉన్న బి-సెగ్మెంట్ కార్లలో వినియోగించుకోగల ఇది 128బిహెచ్పి పవర్ మరియు 230ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.
ప్రస్తుతం ప్యూజో అంతర్జాతీయ విపణిలో ఉన్న 301 మరియు 2008 అనే మోడళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పిఎస్ఎ గ్రూప్ మాత్రం ఎలాంటి ఉత్పత్తులను విడుదల చేయనుందనే సమచారాన్ని వెల్లడించలేదు.
ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన 10 రహదారులు
ఫ్యూచర్ మొత్తం SUVలదే !! వరుసగా విడుదలకు సిద్దమైన SUVలు