Just In
- 11 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 12 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ, డి-మ్యాక్స్ పికప్ల విడుదల
భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరొక జపనీస్ కార్ బ్రాండ్ వచ్చి చేరింది. జపాన్ ఆటో దిగ్గజం 'ఇసుజు మోటార్స్' (Isuzu Motors) దేశీయ విపణిలో 'ఇసుజు ఎమ్యూ-7' ఎస్యూవీ మరియు 'ఇసుజు డి-మ్యాక్స్' పికప్ ట్రక్కులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇసుజు మోటార్స్కు హైదరాబాద్, కోయంబత్తూర్లలో రెండు డీలర్షిప్ కేంద్రాలున్నాయి. భారత మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
- ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ ధర - రూ.24.16 లక్షలు
- ఇసుజు డి-మ్యాక్స్ పికప్ (సింగిల్ క్యాబిన్) ధర - రూ.6.78 లక్షలు
- ఇసుజు డి-మ్యాక్స్ పికప్ (డబుల్ క్యాబిన్) ధర - రూ.8.09 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
ఇసుజు
ఎమ్యూ-7
ఎస్యూవీ
ఈ
సెగ్మెంట్లోని
టొయోటా
ఫార్చ్యూనర్,
మిత్సుబిషి
పాజెరో
స్పోర్ట్
వంటి
మోడళ్లకు
పోటీగా
నిలువనుంది.
ప్రస్తుతం
ఇసుజు
ఈ
రెండు
మోడళ్లను
సిబియూ
(కంప్లీట్లీ
బిల్ట్
యూనిట్)
రూట్లో
భారత్కు
దిగుమతి
చేసుకొని
ఇక్కడి
మార్కెట్లో
విక్రయిస్తోంది.
కాగా..
ఆంధ్రప్రదేశ్లోని
నెల్లూరు-చిత్తూరు
జిల్లాలో
ఉన్న
శ్రీ
సిటీలో
ఇసుజు
మోటార్స్
ఓ
గ్రీన్ఫీల్డ్
ప్లాంటును
ఏర్పాటు
చేయటం
ద్వారా
ఈ
మోడళ్లను
భారత్లోనే
ఉత్పత్తి
చేయాలని
కంపెనీ
నిర్ణయించింది.
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ విడుదల
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీని విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ విడుదల
ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్ను విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ విడుదల
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ ఓ గ్రీన్ఫీల్డ్ ప్లాంటు ఏర్పాటు విషయమై అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ)ను మార్చుకుంటున్న ఇసుజు కంపెనీ మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారు.
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ విడుదల
ఇసుజు ఎమ్యూ-7 విడుదల కార్యక్రమంలో జపాన్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు.
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ
ఇసుజు ఎమ్యూ-7 ఎస్యూవీ
ఇసుజు డి-మ్యాక్స్ పికప్
ఇసుజు డి-మ్యాక్స్ పికప్
ఈ మేరకు ఇసుజుతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (మార్చి 15, 2013) ఓ అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ)పై ఇరు పార్టీలు సంతకాలు చేశాయి. సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో, దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఇది 2015 నాటికి నిర్వహణలోకి రానుంది. ఈలోపుగా కంపెనీ తమ ఉత్పత్తులను భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ యోచిస్తోంది. ఇందుకు గాను హిందుస్థాన్ మోటార్స్ వంటి పటిష్ట కంపెనీలతో ఇసుజు చర్చలు జరుపుతోంది.