Get the Best Drivespark Stories
Get the Best Drivespark Stories
Unblock Now
notifications_off
For Daily Email Alerts
Just In
- 6 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 7 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హైదరాబాద్లో 9 సీటర్ మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ విడుదల
Car Buzz
oi-Ravi
By Ravi
హైదరాబాద్: ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన 9-సీటర్ వెర్షన్ 'మహీంద్రా జైలో డి2 మ్యాక్స్' (Mahindra Xylo D2 MAXX)ను కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తొమ్మిది మంది ప్రయాణికులు (డ్రైవర్తో కలిపి) కూర్చొని ప్రయాణించేలా ఈ కొత్త జైలో డి2 డిమ్యాక్స్ను తయారు చేశారు.
రాష్ట్ర మార్కెట్లో మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ ఎమ్పివి ధరను రూ.7.33 లక్షలు (బిఎస్3 వెర్షన్, ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఈ 9-సీటర్ ఎమ్పిని ప్రధానంగా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్, ప్యాసింజర్ మూవ్మెంట్ కోసం అభివృద్ధి చేశామని, ఇందులో సైడ్ ఫేసింగ్ రియర్ సీట్స్ (వెనుక వరుసలో ఎదురెదురుగా ఉండే సీట్లు) ఉంటాయని కంపెనీ వివరించింది.
మహీంద్రా జైలో డి2 మ్యాక్స్లో 2.5 లీటర్ ఎమ్డిఐ సిఆర్డిఈ డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 95 పిఎస్ల శక్తిని, 220 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్3, బిఎస్4 కాలుష్య నిబంధనలను పాటిస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు గరిష్టంగా 14.95 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
Comments
Most
Read
Articles
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Allow Notifications
You have already subscribed
Read more on: #mahindra #mpv #new launches #మహీంద్రా జైలో #మహీంద్రా అండ్ మహీంద్రా #ఎమ్పివి #న్యూలాంచ్
English summary
Mahindra and Mahindra has launched the Xylo D2 MAXX with 9 seats option in Hyderabad. This is the first time the Xylo, one of India’s most popular MPVs (multi-purpose vehicles) will be available with a 9 seats option, making it ideally suited for tour and travel operators, for passenger movement. Competitively priced at Rs. 7.33 lacs (BS3, ex-showroom Hyderabad), this variant boasts side-facing rear seats.
Story first published: Wednesday, November 13, 2013, 11:28 [IST]
Other articles published on Nov 13, 2013