మన దేశంలో అక్కడి మార్కెట్లో దిగుమతి చేసుకునే కార్లు (ఇంపోర్టెడ్ కార్లు) ఇకపై చౌక ధరకే లభించనున్నాయి. ఇంపోర్టెడ్ కార్లపై సుంకాలను తగ్గించాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో దిగుమతి చేసుకునే
బిఎమ్డబ్ల్యూ గ్రూపు చెందిన ప్రీమియం కార్ బ్రాండ్ మినీ, గతంలో ఇది వరకెన్నడూ తయారు చేయనటువంటి, అత్యంత వేగంగా పరుగులు తీసే ఓ స్పెషల్ మినీ కారును రూపొందించింది. ఫ్రాన్స్లో జరుగుతున్న మినీ
ఇండియాలో బెంజ్ బాబులు అధికమైపోతున్నారు. విలాసవంతమైన కార్ల మార్కెట్లో పోటీ పెరిగి, వాటి ధరలు దిగివస్తుండటంతో పాటు కొన్ని వర్గాలకు చెందిన ప్రజల తలసరి ఆదాయం కూడా వృద్ధి చెందుతుండటంతో భారత మార్కెట్లో
జాగ్వార్ ల్యాండ్ రోవర్ అండదండలతో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రపంచ మార్కెట్లలో మంచి జోరును కొనసాగిస్తుంది. గడచిన ఏప్రిల్ నెలలో టాటా మోటార్స్ ప్రపంచవ్యాప్త అమ్మకాలు (జాగ్వార్ ల్యాండ్ రోవర్తో
ఎండల్లో మండిపోతున్న వారికి ఓ చల్లటి వార్త..! ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఆఫ్-రోడర్ ఎస్యూవీ "థార్"లో ఎయిర్ కండిషన్తో కూడిన ఓ కొత్త వేరియంట్ను
తక్కువ ధరలో ఎక్కువ మైలేజీనిచ్చే బైక్ కావాలని కోరుకుంటున్నారా..? అయితే, మీ కోసమే హోండా ఓ సరికొత్త మోటార్సైకిల్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో మొట్టమొదటి
తమిళనాడు రాష్ట్రం ఆటోమొబైల్ హబ్గా మారిపోతుంది. ఆ రాష్ట్ర సర్కారు అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలతో దేశవిదేశాలకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు తమిళనాడులు కాలు మోపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే జపాన్కు చెందిన
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అశోక్ లేలాండ్తో చేతులు కలిపాడు. హిందుజా గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ, అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన అశోక్ లేలాండ్,
హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ వాణిజ్య వాహనాల ధరలను తగ్గించింది. తాము అందిస్తున్న వివిధ రకాల వాణిజ్య వాహనాల ధరలను ఒక శాతం మేర తగ్గించామని అశోక్ లేలాండ్
జపనీస్ కార్ మేకర్ సుజుకి మోటార్ కార్ప్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ పెట్రోల్ వేరియంట్ కార్లలో ఫ్యూయెల్ లీక్ సమస్య కారణంగా సుమారు లక్షకు పైగా స్విఫ్ట్ కాంపాక్ట్ కార్లను
ఇటీవల బడ్జెట్ అనంతరం కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత బడ్జెట్లో కార్ల కంపెనీలపై ప్రభుత్వం ఎక్సైజ్ భారాన్ని మోపటంతో, కంపెనీలు సదరు భారాన్ని వినియోగదారులపై మోపాయి. దీంతో ఏప్రిల్ నెలలో కార్లను