ఇటీవల మారుతి సుజుకి విడుదల చేసిన స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గడచిన ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి కేవలం రూ.4.79 లక్షల ప్రారంభ ధరకే కాంపాక్ట్ స్విఫ్ట్
విజయ మాల్యాకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అసలే కింగ్ఫిషర్ ఎయిర్ లైన్ వలన పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మాల్యాకు మరో షాక్ తగిలింది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కేసులో 6,50,000 పౌండ్ల (పది
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా భారత మార్కెట్లోని లగ్జరీ కార్ విభాగంలో వీలైనంత అధికంగా మార్కెట్ వాటాను దక్కించుకోవాలని భావిస్తోంది. ఇందుకు కంపెనీ సరికొత్త ప్రణాళికలను
కొత్త కార్ల విడుదలతో జోరు మీదున్న దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) గడచిన ఆర్థిక సంవత్సరం మాత్రం చేదు ఫలితాలనే మిగిల్చింది. అయితే, నాల్గవ త్రైమాసికం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) ఇటీవల ప్రవేశపెట్టిన తన పాలసీ సమీక్షలో కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (0.5 శాతం) తగ్గించిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు కుడా రుణాలపై వసూలు
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), ఈ పేరు వినగానే కళ్లు మిరుమిట్లు గొలిపే కాస్ట్లీ కార్లు మనకు గుర్తుకు వస్తాయి. ఈ కార్లను సొంతం చేసుకోవాలని చాలా మంది కల కంటుంటారు. ఈ
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తొలిసారిగా నిర్వహిస్తున్న టెలివిజన్ షో 'సత్యమేవ జయతే' అనే కార్యక్రమానికి స్కొడా ఇండియా అధికారిక భాగస్వామి (అఫీషియల్ పార్ట్నర్)గా వ్యవహరించనుంది. ఈ టెలివిజన్ షో ద్వారా
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) తాజా పాలసీ సమీక్షలో కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (0.5 శాతం) తగ్గించిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు కుడా రుణాలపై వసూలు చేసే వడ్డీ
ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్ ఏజికు చెందిన వాణిజ్యా వాహనాల తయారీ కంపెనీ డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిఐసివి) తమిళనాడులోని చెన్నైకు
సాధారణ కార్లను కొనుగోలు చేయటానికి తక్కువ వడ్డీ రేటు కలిగిన రుణాలు దొరకటమే గగనమైపోతున్న నేటి రోజుల్లో కేవలం జీరో పర్సెంట్ (0%) వడ్డీ రేటుకే రుణాలిస్తోమంటోంది జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ
అటు కార్ కంపెనీలకు, ఇటు కార్ కొనుగోలుదారులకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బిఐ) తీపి వార్తను అందించింది. గడచిన మూడేళ్లలో మొట్టమొదటి సారిగా ఆర్బిఐ వడ్డీ రేట్లను తగ్గించి అందరినీ ఆశ్చర్యానికి గురి