Just In
- 4 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 7 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 9 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 13 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆంధ్రప్రదేశ్లోను ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీసులు
విదేశాలకు మాత్రమే పరిమితమైన నీటిపై తేలియాడే విమానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకూ నేలపై ల్యాండిగ్/టేకాఫ్ విమానలను చూసిన రాష్ట్ర వాసులు ఇకపై నీటిపై టేకాఫ్/ల్యాండిగ్ అయ్యే విమానాలను కూడా చూడబోతున్నారు. మరో మూడు నెలల సమయంలో విజయవాడలో సీప్లేన్ టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
గడచిన మూడేళ్లుగా అండమాన్ అండ్ నికోబార్ దీవులలో సీప్లేన్ సేవలు ఆఫర్ చేస్తున్న అగ్రగామి సీప్లేన్ ఆపరేషన్స్ సంస్థ మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ (మెహైర్) ఆంధ్రప్రదేశ్లో కూడా తమ సీప్లేన్ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మెహైర్ అధికారులు ఓ కొత్త ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుని కలిశారు.
సీప్లేన్
సేవల
వలన
రాష్ట్ర
పర్యాటక
రంగం
మరింత
వృద్ధి
చెందగలదని
భావిస్తున్నారు.
వాస్తవానికి
భారతదేశంలోనే
తొలి
సీప్లేన్
టూరిస్ట్
సర్వీసులను
గడచిన
సంవత్సరం
జూన్
నెలలో
కేరళ
రాష్ట్రం
ప్రారంభించింది.
కేరళ
రాష్ట్రం
సీప్లేన్
సేవలం
కోసం
ప్రస్తుతం
సెస్నా
206
సీప్లేన్ను
ఉపయోగిస్తోంది.
ఈ
విమానంలో
ఆరుగురికి
మాత్రమే
చోటు
ఉంటుంది
(పైలట్
కాకుండా).
గోవా,
మహారాష్ట్రలలో
కూడా
సీప్లేన్
సేవలు
అందుబాటులో
ఉన్నాయి.
వీటిని
కూడా
మెహైర్
సంస్థే
నిర్వహిస్తోంది.