Just In
- 56 min ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 3 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్నికల ప్రచారం కోసం భాజాపా హై-టెక్ బస్
మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పటి అన్ని రాజకీయ పార్టీలు సరికొత్త ప్రచారాలకు తెరలేపుతున్నాయి. తమ ఎన్నికల ప్రచారాల కోసం ఆయా నాయకులు ఎన్నుకునే వాహనాలు చాలా విశిష్టంగా ఉంటున్నాయి.
ఇది కూడా చదవండి: నందన్ నీలేకని ఎన్నికల క్యాంపైన్ వెహికల్
ఇప్పుడు ఈ కథనంలో మనం చూడబోయేది భాజాపా (భారతీయ జనతా పార్టీ) ఎన్నికల బస్సు. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపైన్ బస్సును డిజైన్ చేయించారు. దీనిని కస్టమైజ్ చేసింది మరెవరో కాదు, ప్రముఖ డిజైన్ హౌస్ డిసి డిజైన్స్.
ఈ
కమలనాధుల
ఎన్నికల
బస్సులోని
ఆ
విలాసాలేంటో
మనం
కూడా
ఓ
లుక్కేసొద్దాం
రండి..!
బిజెపి ఎన్నికల ప్రచారం కోసం కస్టమైజ్ చేయించిన ఈ హై-టెక్ బస్సు పేరు 'విజయ భారత రథం'.
ఈ బస్సును కర్ణాటక మాజీ సిఎం, బెంగుళూరు నార్త్ బిజెపి అభ్యర్థి సదానంద గౌడ ఆవిష్కరించారు.
ఈ బస్సును కేవలం బిజిపి ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే ఉపయోగించనున్నారు.
విజయ భారత రథంగా పిలిచే ఈ హె-టెక్ బస్సును మాజీ పరిశ్రమల శాఖా మంత్రి మురుగేషన్ నిరానీ బహుకరించారు.
ఈ బస్సును మజ్దా సంస్థ తయారు చేసింది, దీనిని పంజాబ్ నుంచి తెప్పించారు
ప్రముఖ భారతీయ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ సంస్థ ఈ బస్సును పలు విలాసవంతమైన ఫీచర్లతో కస్టమైజ్ చేసింది. తర్వాతి స్లైడ్లో ఆ ఫీచర్ల వివరాలు పరిశీలించండి.
ఈ లగ్జరీ బస్సులో మొత్తం 8 మంది కూర్చోవచ్చు. ప్రచార సమయంలో బస్సు లోనుంచే ప్రజలకు అభివాదం చేసేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా హైడ్రాలిక్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు.
రోడ్ షో అయిపోయిన తర్వాత, నాయకుల వినోదం కోసం ఇందులో 2 ఎల్సిడి టెలివిజనలు, డిష్ టివి సెట్, ఎయిర్ కండిషనింగ్, జనరేటర్, రిఫ్రిజిరేటర్, సిసి టివి, టాయ్లెట్, మైక్ సెట్, మీడియ ఇంటర్వూ కోసం ప్రత్యేక విభాగం వంటి అనేక ఫీచర్లున్నాయి.
బిజెపి పార్టీ గుర్తు కమలంలోని రంగులతో ఈ బస్సును డిజైన్ చేశారు. దీనిపై ఈ సారి మోడి సర్కార్ అని రాసి ఉంటుంది.