Just In
- 4 hrs ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 7 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 8 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 8 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రెండు భారీ లారీల మధ్య నుజ్జునుజ్జైన కారు: ఐదుగురు దుర్మణం
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో అత్యంత హృదయవిదారకమైన ప్రమాదం చోటు చేసుకుంది. కనీసం ఈ ప్రమాదం గురించ వివరించేదుకు కూడా వీలు లేకుండా ఘోరాతిఘోరంగా సంభంవించింది. ఎదురెదురుగా ఢీ కొన్న రెండు లారీల మధ్య కారు చేరి తునాతునకలైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారంతా అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ
భీకర
ప్రమాదం
దృశ్యాలు
అక్కడ
ఏర్పాటు
చేసిన
సిసిటివిలో
రికార్డయ్యాయి.
దీని
ఆధారంగా
ప్రమాదానికి
కారణమయిన
అంశాలను
పోలీసులు
దర్యాప్తు
చేస్తున్నారు.
ఉన్నత విద్యకు సంభందించి కాలేజిను సందర్శించడానికి స్వగ్రామం నుండి హైదరాబాద్కు కారులో పయనమం అయిన వారు ఇలా లారీని ఓవర్ టేక్ చేయబోయారు.
ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ మరియు ఓవర్ టేక్ చేయబోయిన లారీకి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు ఉండిపోయింది.
కేవలం క్షణాల వ్యవధిలోనే రెండు లారీల మధ్య ఐదు మందితో ఉన్న కారు పూర్తిగా నలిగిపోయింది.
ఈ ప్రమాదంలో ఎదురెదురుగా ఢీకొన్న లారీలలో ఒక లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునజ్జయింది. ఆ లారీలోకి కారు మరియు అందులో ప్రయాణిస్తున్న అందరూ భాగమైపోయి నలిగిపోయారు.
ప్రమాద స్థలి వద్ద ఏర్పాటు చేసిన సిసి టీవీలో రికార్డయిన ప్రమాద సంఘటనలో ప్రమాదం చోటు చేసుకున్న తీరును తెలిపే చిత్రాలు.
కారు డ్రైవర్ ముందు వైపు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసి కుడివైపుకు వెళ్లాలనుకున్నాడు. కాని దీనిని గమనించని లారీ డైవర్ అదే వేగంతో ముందుకు వెళ్లాడు.
ఒకే సమయంలో కారు దానితో పాటు ముందుకు వెళుతున్న లారీ ముందుకు రావడం రెండు వాహనాల ఆవళి వైపున్న రోడ్డు మీదకు చేరుకోవడం ఎదురుగా వచ్చిన లారీ ఈ రెండింటిని ఢీకొనడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. కనీసం ఆలోచించేంత సమయం కూడా లేకుండానే ఐదు మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలంలోని టెకిర్యాల చౌరస్తా వద్ద జాతీయ రహదారి మీద సంభవించిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరు కూడా ఆర్మూర్ మండలం ఆలుర్ వాసులుగా గుర్తించారు
నివారణ
ఇలాంటి కూడళ్లలో ఓవర్ టేక్ మరియు గరిష్ట వేగం రెండింటిని నియంత్రించుకోవాలి మరియు అవళి వైపున రోడ్డు మీద రహదారుల రాకపోకలను గుర్తించిన తరువాత రోడ్డును దాటాలి.
చంపేసి శవాన్ని కారు మీద వేసుకుని 50 కిమీలు ప్రయాణించిన ఘనుడు