Just In
- 11 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 13 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 14 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 16 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగం పెంచండి-ఫేమ్ ఇండియా
దేశ
వ్యాప్తంగా
ఎకో
ఫ్రెండ్లి
మరియు
హైబ్రిడ్
వాహనాలను
వినియోగించడం
వలన
ఉద్గారాలను
అరికట్టవచ్చని
ఫేమ్
ఇండియా
ఆర్గనైజేషన్
తెలిపింది
ఈ
సందర్భంగా
ఎకో
డ్రైవ్
ర్యాలీని
ప్రారంభింస్తోంది.
ఎలక్ట్రిక్
వాహనాల
వినియోగాన్ని
పెంచాలనే
ఉద్దేశంతే
చేపట్టిన
ఈ
కార్యక్రమం
ద్వారా
ప్రజల్ని
చైతన్యపరచడానికి
ప్రయత్నిస్తున్నట్లు
తెలిపారు.
వీటికి
సంభందించిన
ర్యాలి
మరియు
ప్రదర్శనలను
డిల్లీ,
జైపూర్
మరియు
ఛండీఘర్
నగరాలలో
నిర్వహించనున్నారు.
Also
Read:
కాశ్మీర్
నుండి
కన్యాకుమారి
వరకు
సాహస
యాత్ర
చేస్తున్న
బుల్లి
కారు.
ఫేమ్(ఫాస్టర్
అడాప్షన్
అండ్
మ్యానుఫ్యాక్టరింగ్
ఆఫ్
హైబ్రిడ్
అండ్
ఎలక్ట్రిక్
వెహికల్స్)
ఇండియా
ఆర్గనైజేషన్
సొసైటి
ఆఫ్
మ్యానుఫాక్చరర్స్
ఆఫ్
ఎలక్ట్రిక్
వెహికల్స్
ఆధ్వర్యంలో
ఈ
కార్యక్రామాన్ని
నిర్వహించనున్నారు.
ఈ
కార్యక్రమాన్ని
వరుసగా
నవంబర్
26,
30
మరియు
డిసెంబర్
7
వ
తేదిన
ఆయా
నగరాలోల
నిర్వహించనున్నారు.
Also
Read:
ప్యారిస్
టెర్రరిస్ట్ల
దాడిని
రికార్డ్
చేసిన
కారు
కెమెరా
హైబ్రిడ్
మరియు
ఎలక్ట్రిక్
ఆప్షన్లను
కలిగిన
కార్లు,
ద్విచక్ర
వాహనాలు
మరియు
బస్సుల
తో
ఈ
ర్యాలీలో
పాల్గొన
వచ్చు.
మరియు
ఇందులో
పాల్గొనె
వారి
వాహనాలు
ముందుగా
అక్కడ
ప్రదర్శించాల్సి
ఉంటుంది.
ఆ
తరువాత
ర్యాలీ
ఎర్ర
కోట
నుండి
గుర్గావ్
వరకు
దాదాపుగా
40
కిలోమీటర్ల
దూరం
నిర్వహించనున్నారు.
Also
Read:
ఒక్క
సారి
ఛార్జింగ్తో
1496
కిలోమీటర్లు
చుట్టొచ్చిన
కారు.
ఇంకెందు
ఆలస్యం
మీ
దగ్గర
కనుక
ఎలక్ట్రికా
వాహనాలు
ఉంటే
వాటిని
ఈ
ఎకో
డ్రైవ్
ర్యాలీలో
ప్రదర్శించి
అందరు
ఎలక్ట్రిక్
వాహనాలను
కొనే
దిశగా
మోటివేట్
చేయండి.