Just In
- 7 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 8 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రారంభానికి సిద్దమైన భారతదేశపు అత్యంత పొడవైన సొరంగ మార్గం
చెనాని నుండి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నాశ్రి ల మధ్య ఉన్న 9.2 కిలోమీటర్ల సొరంగ మార్గం ప్రారంభానికి సిద్దమైంది. ఇప్పుడు భారత దేశపు అత్యంత పొడవైన సొరంగ మార్గం ఇదే.
భారతదేశపు
అత్యంత
పొడవైన
సొరంగ
రహదారి
మార్గం
ప్రారంభానికి
సిద్దమైంది.
చెనాని
మరియు
జమ్మూకాశ్మీర్
లోని
నాశ్రి
ప్రాంతాలను
కలిపే
మార్గంలో
ఈ
సొరంగ
మార్గం
కలదు.
మార్చి
2017
లో
దీనిని
ప్రారంభించి
రహదారి
సేవలకు
అందుబాటులోకి
తీసుకురానున్నారు.
ఇతర రహదారి మార్గంతో పోల్చితే ఈ సొరంగ మార్గం ద్వారా చెనాని మరియు నాశ్రి ప్రాంతాల మధ్య 38 కిలోమీటర్ల దూరం తగ్గినట్లు తెలిసింది. దీనిని టన్నెల్ ఆఫ్ హోప్ అని కూడా పిలుస్తున్నారు.
తాజాగ అందిన నివేదకల ప్రకారం ప్రధాన మంత్రి కార్యాలయం నుండి తెలిసిన సమాచారం మేరకు నరేంద్ర మోడీ గారు ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తారని తెలిసింది.
9.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సొరంగ మార్గాన్ని చెందిన పనులు 2011లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో దీనిని 2016 ఆగష్టు నాటికి ప్రారంభానికి సిద్దం చేయాలని భావించారు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇదే మార్గంలో ఉన్న ఈ సొరంగంతో పాటు క్వాజీగుండ్ మరియు బనిహాల్ మధ్య మరో సొరంగం ఉందని తెలిపాడు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో జమ్మూ మరియు కాశ్మీర్లను ఈ రెండు సొరంగాలు కలుపుతాయి.
ఈ రెండు సొరంగ మార్గాలు ఒకే సారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్ ల మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గి సుమారుగా రెండున్నర గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
చెనాని మరియు నాశ్రి ప్రాంతాల మధ్య ఉన్న సొరంగ మార్గం యొక్క వెడల్పు 9.3 మీటర్లుగా ఉంది. అదే విధంగా క్వాజీగుండ్ మరియు బనిహాల్ మధ్య ఉన్న సొరంగం మార్గంలో 7 మీటర్ల చుట్టు కొలతతో రెండు ట్యూబ్లు ఉన్నాయి.
అన్ని వాతావారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టిన ఈ సొరంగ మార్గాల ద్వారా రవాణా సేవలు మరింత విసృతం కానున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుండి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు పండ్ల రవాణా మరియు ఇది వరకు జమ్మూ కాశ్మీర్కు చేరని వస్తువుల సరఫరా ఇప్పుడు సాధ్యం అవుతుంది.
ఈ ప్రాంతంలో రవాణా మెరుగైన నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెరిగి, ప్రాంతీయంగా ఉండే యువతకు ఉద్యోగ ఉపాధి మరింత పెరగనుంది.
రవాణా, వ్యాపార మరియు పర్యాటక రంగాల వారీగా కూడా ఈ మార్గం ద్వారా ఆ రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
భారత రహదారుల గురించి షాకింగ్ నిజాలు
సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం
నీటితో దాగుడుమూతలాడే రహదారి: ఫ్రాన్స్ లోని మ్యాజిక్ రోడ్డు
రికొత్త మారుతి ఆల్టో 800 విడుదల తారీఖు వెల్లడి - క్విడ్ను వెనక్కి నెడుతుందా ?
2017 జెనీవా మోటార్ షో లో ప్రదర్శించబడిన అన్ని కార్ల గురించి తెలుగులో - పార్ట్ 1
క్విడ్ క్లింబర్ విడుదల చేసిన రెనో: ధర, ఇంజన్ మరియు స్పెసిఫికేషన్ల కోసం...