Just In
- 29 min ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 14 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 17 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 19 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
భారతదేశంలో కెల్లా అతిపొడవైన రైలు సొరంగ మార్గం
భారతదేశంలో కెల్లా అతిపొడవైన సొరంగ రైలు మార్గాన్ని మనదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీలు ప్రారంభించారు. ఈ పొడవైన రైలు సొరంగ మార్గం కాష్మీర్లోని క్వాజి గండ్ నుంచి జమ్మూలోని బనిహల్ ప్రాంతాలను కలుపుతుంది. ఈ సొరంగ మార్గం పేరు పిర్ పంజాల్ టన్నల్. దీని మొత్తం పొడవు 17.7 కిలోమీటర్లు. అందుకే, ఇది దేశంలో కెల్లా అతిపొడవైన సొరంగ రైలు మార్గంగా రికార్డు సంపాధించుకుంది.
భారతీయ
రైల్వే
చరిత్రలో
ఇదొక
మైలురాయిగా
మిగిలిపోనుంది.
జూన్
26,
2013న
జరిగిన
ఈ
టన్నల్
ప్రారంభోత్సవ
కార్యక్రమానికి
పలువురు
రాజకీయ
ప్రముఖులు
విచ్చేశారు.
ఇదివరకు
ఈ
టన్నల్
లేనప్పుడు
క్వాజిగండ్
చేరుకునేందుకు
35
కిలోమీటర్లు
చుట్టు
చుట్టి
రావల్సి
వచ్చేది.
కాగా
ఈ
టన్నల్
ఏర్పాటుతో
ఆ
దూరం
కాస్తా
తగ్గింది.
రైల్వే
మంత్రిత్వ
శాఖ
ఆధ్వర్యంలో
ఇర్కాన్
ఇంటర్నేషల్
లిమిటెడ్
ఈ
సొరంగ
రైలు
మార్గ
నిర్మాణ
పనులను
చేపట్టింది.
సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేస్తున్న ఇర్కాన్ ఇంటర్నేషల్ సంస్థ.
ఈ పొడవైన రైలు సొరంగ మార్గం కాష్మీర్లోని క్వాజిగండ్ నుంచి జమ్మూలోని బనిహల్ ప్రాంతాలను కలుపుతుంది. ఈ సొరంగ మార్గం పేరు పిర్ పంజాల్ టన్నల్.
ట్రైనులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.
పిర్ పంజాల్ టన్నల్ను పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ మరియు పలువురు రాజకీయ ప్రముఖులు.
స్థానిక స్కూలు పిల్లలతో కలిసి రైలులో సొరంగం మార్గం ద్వారా ప్రయాణిస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.
కాశ్మీర్లోని క్వాజిగండ్ స్టేషన్ నుంచి సొరంగ రైలు మార్గం ద్వారా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న రైలు.
సొరంగ రైలు మార్గం గుండా ప్రయాణించి జమ్మూలోని బనిహల్ ప్రాంతానికి చేరుకుంటున్న రైలు.
రైల్వే స్టేషన్లో సందర్శకుల కోలాహలం.
పిర్ పంజాల్ టన్నల్ మొత్తం పొడవు 17.7 కిలోమీటర్లు. అందుకే, ఇది దేశంలో కెల్లా అతిపొడవైన సొరంగ రైలు మార్గంగా రికార్డు సంపాధించుకుంది.