Just In
- 13 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 19 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భారత రవాణా చరిత్రకు జ్ఞాపకార్థకంగా కొత్త స్టాంపులను విడుదల చేసిన తపాలా శాఖ
భారత రవాణా చరిత్రలో ఎంతో కాలంగా చోటు చేసుకుంటున్న మార్పులకు గౌరవార్థం భారత తపాలా శాఖ 20 పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. భారతీయ రవాణాకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి అరుదైన గౌరవం దక్కింది.
దేశీయంగా
ఆటోమోటివ్
పరిశ్రమలో
సంభవించిన
మార్పులు,
వివిధ
రవాణా
పద్దతుల్లో
జరిగిన
అభివృద్దికి
గుర్తుగా
భారత
తపాలా
శాఖ
సుమారుగా
20
పోస్టల్
స్టాంపులను
విడుదల
చేసింది.
దేశీయ
రవాణా
రంగంలో
జరిగిన
వివిధ
రకాల
రవాణా
పద్దతులకు
సూచకంగా
ఈ
స్టాంపులను
అందుబాటులోకి
తీసుకురావడం
జరిగింది.
దేశీయ రవాణాలో జరిగిన మార్పులను గుర్తుకు చేస్తూ, తపాలా శాఖ ఒకే సారి 20 స్టాంపులను విడుదల చేయడం ఇదే ప్రథమం.
రవాణా కోసం ప్రారంభంలో వినియోగించిన పల్లకీలు, గుర్రపు జట్కాలు, ఎద్దుల బండ్లు, రిక్షాలు, తొలనాళ్లలో వినియోగించిన కార్లుతో పాటు ఆధునిక బస్సులు, రైళ్లు మరియు మెట్రో రైళ్లకు ఈ స్టాంపుల్లో స్థానం కల్పించడం జరిగింది.
యుగపు రవాణా సాధనాలు' అనే వాక్యాన్ని ముద్రించి ఈ ప్రత్యేకమైన స్టాంపులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భారత దేశపు ఏకైక రవాణా మ్యూజియమ - హెరిటేజ్ రవాణా మ్యూజియమ్ లో ప్రదర్శించారు.
ఒకానొక కాలంలో దేశీయ రవాణాలో కీలకపాత్ర పోషించి, ప్రస్తుతం ఈ మ్యూజియమ్లో ఉన్న 15 వాహనాలకు గౌరవార్థంగా ఈ ప్రత్యేక స్టాంపులను విడుదల చేయడం జరిగింది. ఈ అన్ని విభిన్నమైన రవాణా స్టాంపులకు మ్యూజియమ్లో స్థానం కల్పించారు.
తపాలా శాఖ విభాగం గురుగ్రామ్ రీజియన్, హర్యాణా సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కలప్నా రాజ్సింగ్హోత్ ఈ స్టాంపులను అధికారికంగా ఆవిష్కరించారు.
హెరిటేజ్ రవాణా ట్రస్టు ఫౌండర్ మరియు ట్రస్ట్ నిర్వాహకుడు తరుణ్ థక్రల్ గారు స్మారక వేదిక మీద ఈ స్టాంపులను ప్రెజెంట్ చేశారు.
స్మారక తపాలా బిళ్లలను ప్రెస్టేజ్ బుక్లెట్ రూపంలో ప్రింట్ చేసారు. వీటి ధరల శ్రేణి రూ. 5 నుండి రూ.25 ల మధ్య ఉంది.
బిఎస్-III ఇంజన్ టూ వీలర్ల స్టాక్ క్లియర్ చేసేందుకు కంపెనీల పాట్లు