Just In
- 10 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 11 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 12 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 13 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరో, యమహా మరియు టీవీఎస్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్కు నిరాకరిస్తున్న తమిళనాడు ఆర్టిఓలు
బిఎస్-III వాహనాల బ్యాన్ అనంతరం ఇండియన్ టూ వీలర్ల మార్కెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంది. దానికి ఇప్పుడు మరొకటి వచ్చి చేరింది. తమిళనాడులో కొత్త బిఎస్-IV టూ వీలర్ల రిజిస్ట్రేషన్ను ఆర్టిఓలో నిలిపివేశాయి
నిజమా...!
అని
ఆశ్చర్యపోతున్నారా..?
నిజమే
తమిళనాడులోని
ఆర్టిఓలు
కొత్త
యమహా,
హీరో
మరియు
టీవీఎస్
టూ
వీలర్ల
రిజిస్ట్రేషన్ను
నిలిపివేశాయి.
దీనికి
కారణం
ఏంటో
తెలుసా...?
దీనికి
కూడా
ఆ
భారత్
స్టేజ్
ఉద్గార
నియమాలే
అని
తెలియడంతో
ద్విచక్ర
వాహన
కొనుగోలుదారులు
తలలు
పట్టుకుంటున్నారు.
దీనికి
వెనకున్న
అసలు
కారణాలేంటో
చూద్దాం
రండి...
తమిళనాడులోని రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు నూతన యమహా, హీరో మరియు టీవీఎస్ టూ వీలర్లను ఏప్రిల్ 17, 2017 నుండి రిజిస్ట్రేషన్లను నిలిపివేశాయి.
బిస్-III మరియు బిఎస్-IV ఉద్గార నియమ నిబంధనలలో మరింత క్లారిటీ కోసం తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసిన తమిళనాడు ఆర్టిఓ అధికారులు పేర్కొన్నారు. బిఎస్-III మరియు బిఎస్-IV టూ వీలర్లపై మరింత స్పష్టత కోరుకుంటున్నట్లు తెలిపారు.
నూతన రెగ్యులేషన్కు అనుగుణంగా బిస్-III మరియు బిఎస్-IV వాహనాలను వేరుగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలకు సంభందించిన పత్రాలు ఇంకా అందుబాటులో లేకపోవడం వలనే వీటి రిజిస్ట్రేషన్లకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 1, 2017 నుండి బిఎస్-III వాహనాల రిజిస్ట్రేషన్ను శాశ్వతంగా రద్దు చేయాలని సుప్రీం కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 1, 2017 తరువాత బిఎస్-IV వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగాల్సి ఉండగా ముందస్తు ప్రకటన లేకుండా అధికారులు బిఎస్-IV వాహనాల రిజిస్ట్రేషన్ అడ్డుకుంటున్నారు.
యమహా మోటార్ ఇండియా మాట్లాడుతూ, రవాణా శాఖ కమీషనర్ను కలిసి, కావాల్సిన డాక్యుమెంట్లు మరియు స్పష్టత ఇచ్చినట్లు తెలిపింది. అయితే డ్యాక్యుమెంట్ల సమర్పణ మరియు స్పష్టత ఇవ్వడంలో బజాజ్ మరియు హోండా ముందులో ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, కోయంబత్తూరు మరియు మదురైలలోని ఆర్టిఓలు బజాజ్ మరియు హోండాతో పాటు ఏ ఒక్క సంస్థకు చెందిన టూ వీలర్ రిజిస్ట్రేషన్ను పూర్తిగా నిలిపేశాయి. అదే విధంగా చెన్నైలో యమహా, టీవీఎస్ మరియు హీరో టూ వీలర్ల రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు.
యమహా మోటార్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఆర్టిఓ అధికారులకు కావాల్సిన పత్రాలు మరియు బిఎస్-IV రెగ్యులేషన్కు సంభందించిన స్పష్టతను ఇచ్చామని, మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని కస్టమర్లకు ధీమా వ్యక్తం చేసింది.