Just In
- 7 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 9 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 11 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 14 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సరికొత్త మోటార్సైకిళ్లను విడుదల చేయనున్న మహీంద్రా టూవీలర్స్
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం, మహీంద్రా టూవీలర్స్ ప్రస్తుత సంవత్సరంలో సరికొత్త శ్రేణి మోటార్సైకిళ్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. మహీంద్రా టూవీలర్స్ ద్విచక్ర వాహన విభాగంలో తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను శరవేగంగా విస్తరించుకుంటోంది. గడచిన మహీంద్రా అందిస్తున్న డ్యూరో, రోడియో స్కూటర్లలో అధునాతన జెడ్-సిరీస్ ఇంజన్లతో కూడిన అప్గ్రేడెడ్ వేరియంట్స్ డ్యూరో డిజెడ్, రోడియో ఆర్జెడ్ మోడళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.
కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త మోటార్సైకిళ్లు మహీంద్రా పాంటెరో, మహీంద్రా సెంచురో లను ఈ ఏడాదిలోనే వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పూనేలో ఉన్న మహీంద్రా ఆర్ అండ్ డి ప్లాంటులో అభివృద్ధి చేసిన అధునాత టెక్నాలజీతో కూడిన ఇంజన్లను ఈ మోటార్సైకిళ్లలో ఉపయోగించనున్నారు. ఈ రెండు మోటార్సైకిళ్లను కంపెనీ ఇటీవలే మీడియాకు ప్రదర్శించిన విషయనం తెలిసినదే.
ఏప్రిల్
2012
నుంచి
మార్చ్
2013
మధ్య
కాలంలో
మహీంద్రా
టూవీలర్స్
మొత్తం
1,01,551
స్కూటర్లను
విక్రయించింది.
కేవలం
గడచిన
మార్చ్
నెలలోనే
5398
స్కూటర్లు
అమ్ముడుపోయినట్లు
కంపెనీ
ఓ
ప్రకటనలో
పేర్కొంది.
కొత్త
మోటార్సైకిళ్ల
విడుదల
పట్ల
తామెంతో
ఉత్సాహంగా
ఉన్నామని,
విశిష్టమైన
మరియు
ఆకర్షనీయమైన
ఫీచర్లతో
రూపొందించిన
మహీంద్రా
పాంటెరో,
మహీంద్రా
సెంచురో
మోటార్సైకిళ్లు
కొనుగోలుదారులను
ఆకట్టుకుంటాయని
కంపెనీ
ఎగ్జిక్యూటివ్
వైస్
ప్రెసిడెంట్
(స్ట్రాటజీ
అండ్
మార్కెట్
డెవలప్మెంట్)
వీరెన్
పోప్లీ
తెలిపారు.