హుందాయ్ మోటార్స్ ఇండియాకు కొత్త ఎం.డి. & సిఇవొ

2003వ సంవత్సరంలో ఇండియాలోని హుందాయ్ మోటార్స్ కు ఛీప్ ఫైనాన్సియల్ అధికారిగా నియమితులయ్యారు. మొత్తం ఏడేళ్లపాటు భారతదేశంలో పనిచేసిన అనుభవం పార్క్ కు ఇక్కడి మార్కెట్ స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉంది. భాద్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీ తనపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని పార్క్ తెలిపాడు. ప్రస్తుతం తాను 2011-12 సంవత్సరాలలో విడుదల కానున్న హుందాయ్ చిన్న కారు మీదే దృష్టి కేంద్రీకరించానని, అది తప్పక విజయవంతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు.


Click it and Unblock the Notifications








