ప్రోడక్షన్ మళ్శీ మొదలైంది అంటున్న అపోలో టైర్స్ ...!

అంతేకాకుండా కంపెనీలో కాంట్రాక్ట్ పధ్దతి మీద కొత్త వర్కర్స్ ని తీసుకుంటామని, వీరు రాత్రి సమయంలో, హాలిడేస్, వీకెండ్స్ లో పనిచేస్తారని దీనికి వర్కర్స్ అందరూ సమ్మతించారని ఆయన అన్నారు. దీనికి కారణం పేరంబ్రా ప్యాక్టరీలో ఎక్కువ ప్రోడ్యూస్ చేయగలిగే సామర్థ్యం వున్నందువల్ల. అపోలో టైర్స్ లాకౌట్ సమయంలో రోజుకు రూ 5 కోట్లు చోప్పున నష్టపోయిందని ఇప్పటివరకు రూ 600 కోట్లు నష్టపోయామని ఆయన అన్నారు. ప్రస్తుతం పేరంబ్రా ప్యాక్టరీ లో 2000 మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన వివరించారు.
మూడు సంవత్సరాలకు సంబంధించిన ఎల్ టి యస్ అగ్రిమెంట్ మీద వర్కర్స్ మరియు యాజమాన్యం సంతకాలు చేశారని, ఇక ఎటువంటి ఇబ్బందులు వుండవని అపోలో టైర్స్ ఛీఫ్ సతీష్ శర్మ(ఇండియా ఆపరేషన్స్) వివరించారు.


Click it and Unblock the Notifications








