రూ 1 తో మెర్సిడెస్ బెంజ్ లో ప్రయాణించండి......!

అలాగే వోల్వో బస్సులలో ఇంటర్నెట్ పెట్టడానికి కూడా నిర్ణయం తీసుకున్నామని, మొదటగా ఒక బస్సు పెట్టి పిదప మిగిలిన బస్సులలో పెడతామని, ఈ బస్సులు బియమ్ టిసి బస్టాండ్ నుండి ఎయిర్ పోర్టు కి వెళతాయని ఆయన అన్నారు. అంతే కాకుండా డీజిల్ వాడకం తగ్గించి ఇథనాల్ వాడకం పెంచాలని, ప్రస్తుతం 7.7 శాతం ఇథనాల్ మిక్సింగ్ చేసి 1,200 బస్సులలో వాడుతున్నామని ఆయన అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కి దరఖాస్తు ఇథనాల్ వాడకం పెంచడానికి అనుమతి ఇవ్వాలని, ఇథనాల్ వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ కి బాగుంటుందని ఆయన స్ఫష్టం చేశారు.
అంతే కాకుండా ఇలాంటి కొత్త కొత్త వాటిని ప్రవేశపెట్టడం వల్ల బెంగుళూరు అభివృధ్ధి కూడా జరుగుతుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








