ఏప్రిల్ లో కార్ల అమ్మకాల జోరు

By

Maruti Cervo
ముంబయి: దేశీయంగా ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఏప్రిల్‌ లో 39.48 శాతం పెరిగి 1,43,976 యూనిట్లకు చేరాయి. క్రితం సంవత్సరం ఇదే కాలంలో కార్ల అమ్మకాలు 1,03,227 యూనిట్లుగా ఉన్నాయని భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) తెలిపింది.

కార్ల విక్రయాలతోపాటు మోటార్ సైకిళ్ల అమ్మకాలు కూడా ఏప్రిల్‌లో 16.67 శాతం పెరిగి 5,62,349 యూనిట్ల నుంచి 6,56,119 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 22.06 శాతం వృద్ధితో 8,55,670 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 64.49 శాతం పెరిగి 49,086 యూనిట్లకు చేరాయి.

Most Read Articles

Story first published: Tuesday, May 11, 2010, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X