మహేంద్రా రేవా ఇప్పుడు రూ3.10లక్షలు..

అంతేకాకుండా రాబోయే కాలంలో మహేంద్ర రేవా నుండి 4-సీటర్ వాహానాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనికి కారణం ఇండియాలోని ఆటోమొబైల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహానాలకు మంచి గిరాకీ ఉండడమేనని అన్నారు. అంతేకాకుండా అమ్మాకాలను పెంచడంలో డీలర్స్ కూడా మంచి పాత్రను పోషిస్తారు. అందుకే రాబోయే రెండు సంవత్సరాలలో వంద డీలర్స్ షిప్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని ఇండియా మొత్తం మీద డెబ్బై సిటీస్ లలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
గతంలో బెంగుళూరు రేవా ఎలక్ట్రిక్ కార్లును మహేంద్రా హాస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి గాను రేవా కంపెనీకి గాను డాలర్ 7.1బిలియన్ చెల్లించడం జరిగింది. వచ్చే జూన్ నుండి బెంగుళూరు యూనిట్ పూర్తిగా పని చేయడం వల్ల ప్రస్తుతం 24000యూనిట్లు ఉత్పత్తి చేసే కెపాసిటీని దాదాపు 30000 యూనిట్లకు పెంచనున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications








