హైదరాబాదులో మహీంద్రా జియో హల్ చల్..!!

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా 0.5 టన్నుల భారాన్ని మోసే కాంపాక్ట్ ట్రక్కుని విడుదల చేసిన ఘనత తమ సంస్థదే అని ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్ లో వున్న మూడు చక్రాల వాహనాలు, మినీ ట్రక్కులతో పోల్చుకుంటే అన్ని అంశాల్లోనూ వినియోగదారుని అభిరుచి, అవసరాలను దృష్టిలో వుంచుకుని ఈ వాహనాన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు.
డీజిల్ వెర్షన్ లో అందుబాటులోకి రానున్న ఈ మినీ ట్రక్కు లీటరు డీజిల్ కు 27 కిమీ మైలేజీని ఇస్తుంది. కాగా ఈ ట్రక్కు ధరను 1.65 లక్షలుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








