'పీపుల్స్ కారు' మారుతీ-800 ఇక రానట్టే..!!

తాజాగా భారతీయ ఆటోసంస్థలు భారత్ స్టేజ్-IV నిబంధనల ప్రకారం కార్లను రూపొందించాలనే చట్టం ప్రకారం మారుతీ-800 కారు పంపిణీ 13 నగరాల్లో ఆగిపోనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండీ ఈ కారు అమ్మకాలు ఆగిపోనున్నాయి. దీంతో మారుతీ సుజుకీ సెర్వో కారుతో మారుతీ-800 కారు లేని లోటును భర్తీ చెయ్యాలని భావిస్తోంది. ఏది ఎలా వున్నా పీపుల్స్ కారుగా అందరి ఆదరాభిమానాలు అందుకున్న మారుతీ-800 కారు ఆగిపోయినట్టే..!!


Click it and Unblock the Notifications








