ఇక మెర్సిడెజ్ బెంజ్ బస్సులు

తమ 2మ్ 3 ఏక్సెల్ బస్సులకు మంచి ఆదరణ లభిస్తోందని, సిటీ బస్సు సెగ్మెంట్ లోకి కూడా ప్రవేశించబోతోందని బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఫ్రైడ్ ఆల్బర్ చెప్పారు. ఏడాదికి 500 యూనిట్లను ఈ కంపెనీ అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్షిక పెరుగుదల రేటు 20 శాతం ఉంటుందని అంచనా.
నగర ప్రయాణికుల కోసమే కాకుండా ఇంటర్ సిటీ, లాంగ్ జర్నాల కోసం కూడా 2, 3 యాక్సిల్ బస్సులను తయారు చేయాలనుకుంటోంది. మొత్తానికి వోల్వో లక్జరీ బస్సులకు మెర్సిడెజ్ బెంజ్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది.


Click it and Unblock the Notifications








