నానో కార్ల బుకింగులు షురూ..!!

తొలిసారి బుక్ చేసుకున్న వారిలో ఇంకా అందరికీ కార్లు అందకపోయినా పంత్ నగర్, ఉత్తరాఖండ్ లో వున్న నానో ప్లాంట్ లకు తోడు, ఇటీవలే సనంద్ ప్లాంట్ లో కూడా కార్ల రూపకల్పణ షురూ అవ్వడంతో ఈ రెండవ బుకింగుకు వెళ్తున్నట్టు తెలిసింది. డిసెంబరు లోపు తొలి సారి బుక్ చేసుకున్నవారందరికి కార్లను అందజేసి, ఆ తర్వాత ఈ రెండవ ధపా బుకింగులను పరిశీలించాలని టాటా మోటార్స్ భావిస్తోంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే డిసెంబరు నాటి బుకింగుకు సిద్ధంగా వుండండి.


Click it and Unblock the Notifications








