ఆంధ్రప్రదేశ్ లో వెయ్యికోట్లతో

Honda Two Wheelers
జపనీస్ కార్ మేకర్ హూండా మరియు ఇండియన్ హూండా మోటార్ సైకిల్, స్కూటర్స్ ఆంధ్రప్రదేశ్ లో వెయ్యికోట్లతో ఓ ప్లాంటు పెట్టనుందని సమాచారం. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ ఫ్రాట్రక్చర్ కార్పోరేషన్ సంబంధించినటువంటి మేనేజర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెదక్ మరియు నల్గోండ జిల్లాలలో వంద ఎకరాల స్ధలం హూండా మోటార్స్ కుఇవ్వడానికి సిద్దంగా ఉందని అన్నారు. దీనికి హూండా కంపెనీవారు సమ్మతించడం, దీనిని రెండు ఫేజులలో పూర్తిచేస్తారని అన్నారు. మొట్టమెదటగా రూ 500కోట్లతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనివలన నెలకు 2000 యూనిట్లు డెలివరి చేసే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుతం హూండా కంపెనీకి సంబంధించినటువంటి రెండు ప్లాంట్లు మనేసర్ లోసంవత్సరంకుగాను 1.55మిలియన్ యూనిట్లు డెలివరి చేసే సామర్ద్యం ఉండగా, తాపుకేరలో సంవత్సారానికి గాను 6లక్షల యూనిట్లు డెలివరి చేసే సామర్ద్యం ఉందని తెలిపారు. అంతేకాకుండా మరో రెండు విదేశీ కంపెనీలు కూడా మన ఆంధ్రప్రదేశ్ లోరానున్నాయని సమాచారం. కమోజి(ఇటలీ) మరియు హొయోసంగ్(కోరియా) ఈరెండు కంపెనీలు రూ 300కోట్లు మరియు రూ 450 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టనున్నాయి. ఇకపోతే కామోజి హైదరాబాద్ కుఇరవై కిమీ దూరంలో టెక్స టైల్స్ యూనిట్ నుస్దాపిచనుంది. దీనికి సంబంధింటి గవర్నమెంట్ ఇప్పటికే 20 ఎకరాల స్దలం ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా హొయోసంగ్ కంపెనీ పవర్ మరియు ఇండస్ట్రీయల్ సిస్టమ్ కిసంబంధించి యూనిట్ నుస్దాపించడానికిగాను 25ఎకరాల స్ధలం ఇవ్వడం జరిగిందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, November 19, 2010, 12:25 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+