ఎ-స్టార్ కార్ల రీ-కాల్ కు పిలుపునిచ్చిన మారుతీ సుజుకీ..!!

ఇప్పుడా అనుమానాన్ని నిజం చేస్తూ మారుతీ సుజుకీ సంస్థ లక్ష ఎ-స్టార్ కార్ల రీ-కాల్ కు పిలుపునిచ్చింది. ఫ్యూయల్ ట్యాంక్ లో తలెత్తిన లోపాలే ఈ రీ-కాల్ కు కారణం అని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఏకకాలంలో లక్ష కార్ల రీ-కాల్ కు పిలువునివ్వడం సంస్థకు నష్టం కలిగించే అంశం అయినా వినియోగదారుని భద్రతే తమకు ప్రధానం అని సంస్థ ప్రకటించింది.


Click it and Unblock the Notifications








