మరో 2% పెరగనున్న టాటా ధరలు..!!

ఇటీవలే భారతీయ ప్రభుత్వం దేశంలోని 13 నగరాల్లో భారత్ స్టేజి-IV నిబంధనలు అమలు చెయ్యాలని ఆటోమొబైల్ సంస్థలకు సూచించిన సంగతి తెలిసిందే. దాంతో మరిన్న ఆటో సంస్థలు ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అశోకా లైలాండ్ సంస్థ ఇప్పటికే 15% ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








