ఈ సంనత్సరం ఎక్కువ బస్సులను అమ్ముతాం..!

పోయిన సంవత్సరం సేల్స్ చూసినట్లయితే మెజారిటీ గా బస్సులను పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వారు కోనడం జరిగినది. కాని ఈ సంవత్సరం ప్రయివేట్ సెక్టార్ లో కోచ్ లకు డిమాండ్ ఎక్కువ వుంది. వోల్వో కూడా ప్రస్తుతం కోచెస్ సెగ్మంట్ లో వృధ్ధి చెందాలని కోరుకుంటుంది. ఇటీవల కాలంలో రాజస్థాన్, కేరళ, బెంగళూరులలో కోచెస్ అమ్మడం జరిగిందన్నారు.


Click it and Unblock the Notifications








