ఐఓబితో చేతులు కలిపిన మహీంద్రా అండ్ మహీంద్రా

ఈ మేరకు ఇరు సంస్థలు ఓ అవగాహన పత్రం (మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్)పై సంతాకలు చేశాయి. ఈ కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) అరుణ్ మెహతా, ఐఓబి జనరల్ మేనేజర్ కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేవలం 12.5 శాతం వడ్డీకే మహీంద్రా అందిస్తున్న వాణిజ్య వాహనాలకు రుణాలు అందించనున్నామని సుబ్రమణ్యం తెలిపారు.


Click it and Unblock the Notifications








