రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం రూ.400 కోట్లు: వోల్వో

"2015 నాటికి భారత్లో 5,000 బస్సులను విక్రయించాలని చూస్తున్నాం. ఇందులో భాగంగా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అలాగే ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి గానూ రూ.400 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నామ"ని వోల్వో బస్ కార్పోరేషన్ ప్రెసిడెంట్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ హాకన్ కార్ల్సన్ తెలిపారు. ఈ ఆర్ అండ్ డి సెంటర్ ఎక్కువ భాగం స్థానికంగానే విడిభాగాలను కొనుగోలు చేయనుంది.


Click it and Unblock the Notifications








