తెలంగాణ రీజియన్లో మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్

ఈ ప్లాంట్లో సుమా రు 2,000 మందికి ప్రత్యక్షంగా నూ, మరో 5,000 మందికి పరో క్షంగానూ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం స్ధాపిస్తున్న సంస్థతో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ దక్షిణభారత దేశంలో నెలకొల్పుతున్న తొలి ప్లాంట్గా చెప్పు కోవచ్చు. ఇక్కడ సంవత్సరానికి 90, 000 వరకు ట్రాక్టర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే ప్లాంట్లో ట్రాక్టర్లతో పాటు 3 వీలర్స్, 4 వీలర్ వాహనాలను కూడా ఉత్పత్తి చేయనున్నారు.


Click it and Unblock the Notifications








