ముడి చమురు ధరలు దిగిరాకుంటే మరోసారి పెట్రో బాదుడు!!

గడచిన నాలుగు నెలల కాలంలో ఇలా పెట్రోల్ ధరలను పెంచడం ఇది రెండోసారి. పెరిగిన ధరలు గురువారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇది వరకూ లీటరు పెట్రోల్పై రూ.5 మేర పెంపు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెట్రో బాదుడు ఇంతటితో ఆగే సూచనలు కనబడటం లేదు. చమురు కంపెనీల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే మరో 15 రోజుల్లోనే ఇంకోసారి పెట్రోల్ ధరలను పెంచే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








