ప్యాసింజర్ వాహన విభాగంలోకి అశోక్ లేలాండ్!

Nissan NV 200
దోస్త్ విడుదలతో చిన్న తరహా వాణిజ్య విభాగంలోకి అడుగుపెట్టిన దేశపు ద్వితీయ అగ్రగామి వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఇప్పుడు ప్యాసింజర్ వాహనా విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. భారత మార్కెట్లో ప్యాసింజర్ వాహన విభాగం గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో మరో ఏడాదిలోపు రెండు కొత్త వేరియంట్లతో అశోక్ లేలాండ్ దేశీయ ప్యాసింజర్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

అంతేకాకుండా.. ఇదే సమయానికి సిఎన్‌జీ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. కంపనీ ఇటీవల విడుదల చేసిన 1.2 టన్నుల దోస్త్ ఎల్‌సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్) ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఓ 7-8 సీటర్ ప్యాసింజర్ వాహనాన్ని అలాగే, నిస్సాన్ ఎన్‌వీ 200 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా మరో ఎమ్‌పివి (మల్టీ యుటిలిటీ వాహనం)ను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇది టొయోటా ఇన్నోవాకు పోటీగా నిలువనుంది.

టాంజానియా నుంచి భారీ ఆర్డర్:
ఇదిలా ఉండగా.. అశోక్ లేలాండ్‌కు జాక్‌పాట్ లభించింది. టాంజానియా ప్రభుత్వం నుంచి 723 ట్రక్కులు, బస్సుల సప్లయ్‌కు సంబంధించి ఓ భారీ ఆర్డర్‌ను సంపాదించింది. ఈ ఆర్డర్ విలువ సుమారు 36.56 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ ఆర్డర్ ద్వారా అశోక్ లేలాండ్ టాంజానియా మార్కెట్లోకి కూడా ప్రవేశించినట్లయింది.

More from DriveSpark

Article Published On: Saturday, October 1, 2011, 10:38 [IST]
English summary
India's second largest commercial vehicle maker, Ashok Leyland (AL) said, Company is planning to enter into the passenger vehicle segment in a year with two new vans. The first model will be a 7-8 seater van, which will built on Dost LCV platform. The second model is a MOV based on Nissan's NV 200 platform.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+