పంత్నగర్ ప్లాంటులో బజాజ్ ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలు

ప్రస్తుతం ఈ ప్లాంటు సామర్థ్యం సాలీనా 12 లక్షల యూనిట్లుగా ఉంది, అయితే ఆటో మార్కెట్లో ఉన్న మంచి డిమాండును దృష్టిలో ఉంచుకొని దీన్ని 18 లక్షలకు పెంచాలని కంపెనీ యోచిస్తుంది. ఇటీవల ఉత్తరాఖాండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో పరిశ్రమలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఈసి) కొండ ప్రాంతాల ఇన్సెంటివ్ల కింద ఎక్సైజ్ సుంఖాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించడంతో కంపెనీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








