ఉనికి పెంచుకునే దిశగా ఫోర్స్ మోటార్స్ రోడ్ షోలు

Force Motors
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిస్తోంది. మొత్తం ఐదు సెగ్మంట్లలో వాహనాలను అందిస్తోన్న ఈ కంపెనీ రాష్ట్రంలో ఉనికి పెంచుకునే దిశగా రోడ్ షోలు నిర్వహించనున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో, 30న విజయవాడలో, వచ్చే నెల 1న ఒంగోలులో, 4న నెల్లూరు, 6న తిరుపతిల్లో రోడ్‌షోలను నిర్వహించనున్నామని వివరించింది.

స్మాల్ కమర్షియల్ వెహికల్స్(ఎస్‌సీవీ), మల్టీ యుటిలిటి వెహికల్స్(ఎంయూవీ), లైట్ కమర్షియల్ వెహికల్స్(ఎల్‌సీవీ), వ్యవసాయ ట్రాక్టర్లు, హెవీ కమర్షియల్ వెహికల్స్(హెచ్‌సీవీ) సెగ్మెంట్లలో వాహనాలను అఫర్ చేస్తోంది. తాము నిర్వహించనున్న ఈ రోడ్‌షోల కారణంగా ఇప్పటికే ఉన్న డీలర్ల సామర్థ్యం పెరుగుతుందని, అమ్మకాలు కూడా పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.

Most Read Articles

English summary
Force Motors is planning to launch its brand new SUV in India. The launch of this new vehicle is meant to keep pace with the rising demand in the SUV market.
Story first published: Thursday, March 24, 2011, 13:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X