ఫోర్డ్ ఫిగో భారత యాత్ర: 100 రోజులు - 1,000 నగరాలు

కలకత్తాలో ప్రారంభమైన ఈ రోడ్షో పష్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, ఛత్తీస్ఘడ్, బీహార్, జార్ఖండ్, మాహారాష్ట్రలలో కొనసాగుతుందని, రెండు ఫిగో కాన్వాయ్లు పూణే, బెంగుళూర్ తదితర నగరాల్లో పర్యటిస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే, మరో మూడు ఫిగో కాన్వాయ్లు 18 రాష్ట్రాలను కవర్ చేయనున్నాయి. ఫోర్డ్ ఫిగో భారత యాత్ర గడ్చిరోలీ, హింగన్హత్, కోర్బా వంటి మారుమూల పట్టణాలకు కూడా చేరుకునే ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు కంపెనీ వివిరించింది.


Click it and Unblock the Notifications








