జనరల్ మోటార్స్ ఇండియాలో వెయ్యి కొత్త కొలువులు

ఉత్పత్తి పెంపు కోసం అదనంగా రూ. 2,200 (500 మిలియన్ డాలర్లు) కోట్లను పెట్టుబడులుగా వెచ్చించనున్నామని, ఈ మోత్తంలోనే ఆర్ అండ్ డి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని కంపెనీ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ వెల్లడించారు. కొత్తగా నియమించబోయే వారిలో కొంతమందిని బెంగుళూరులోని ఆర్ & డి కేంద్రానికి, మెజారిటీ నియామకాలను రెండు ప్లాంట్లలో నియమించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం జిఎమ్ ఇండియాలో సుమారు 4,000 మంది ఉద్యోగులు ఉన్నారు.


Click it and Unblock the Notifications








