నెల రోజలకు చేరుకున్న కార్మికుల సమ్మె.. దిగిరాని యాజమాన్యం

గత కొద్ది కాలంగా యాజమాన్యానికి వర్కర్లకు మధ్య జరుగుతున్న చర్చలు విఫలమతూనే వస్తున్నాయి. సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వర్కర్లను యాజమాన్యం బెదింరించినప్పటికీ కూడా వర్కర్లు స్పందించడం లేదని కంపెనీ తెలిపింది. అయితే ఈ విషయంపై త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటామని జనరల్ మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు పి బాలేంద్రన్ చెప్పారు. 200 మంది వర్కర్లు ఇంకా విధుల్లోకి రాలేదని, వారు వడోదరాలో ధర్నా చేస్తున్నారని సమ్మె చేయని వర్కర్ల గ్రూపుకు చెందిన వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications








